Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : అవినీతి మంత్రులపై అఖిలేష్ యాదవ్ వేటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్వాసన పలికారు. యూపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై అలహాబాద్‌ హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో మైనింగ్‌శాఖ మంత్రిపై వేటుపడింది.
 
అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు జూలై 28వ తేదీన ఆదేశాలు జారీచేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలేశ్‌ సర్కార్‌ చేసిన అభ్యర్థనను కొట్టిపారేసింది. ఈనేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను ప్రమోట్‌ చేస్తున్న మంత్రి గాయత్రి ప్రజాపతిపై సీఎం గుర్రుగా ఉన్నారని, అందుకే ఆయనపై సీఎం వేటు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments