Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమిషమే.. చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.. అఖిలేష్‌పై పోటీ చేస్తా: ములాయం

యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:35 IST)
యూపీ ఎన్నికల నేపథ్యంలో తండ్రీకుమారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే యూపీ అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ పోరుతో కుమ్ములాట తారాస్థాయికి చేరుకుంది. తన కుమారుడైన, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తీరు మారని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి దిగుతానని సమాజ్ వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ములాయం అఖిలేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలాఉంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోటీలోకి దిగబోతున్నారని సంకేతాలు కూడా వస్తున్నాయి.
 
ఇంకా ములాయం సింగ్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీని, తమ పార్టీ గుర్తును కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని అయితే అఖిలేష్ తన మాటలను లెక్కచేయడం లేదని ఆరోపించారు. అఖిలేష్‌తో చర్చించేందుకు ఇప్పటికే మూడుసార్లు పిలిచానని.. అయితే అఖిలేష్ ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి.. తాను చెప్పేది వినకుండానే వెళ్లిపోయాడని ములాయం వ్యాఖ్యానించారు. తన కుమారుడు రాష్ట్రంలోని ముస్లింలను రెచ్చగొడుతున్నాడని.. బీజేపీతో పాటు పలు ప్రతిపక్షాలతో చేతులు కలిపాడని ఆరోపించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments