Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుష్య భూతం ధాటికి ప్రతీయేటా.. 6,20,000 మంది మృతి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2015 (18:55 IST)
వాతావరణ కాలుష్య భూతం ప్రతియేటా భారీ సంఖ్యలో ప్రజల్ని పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా బాడీ బర్డెన్ -2015 నివేదిక ద్వారా కాలుష్యంతో మరణించేవారి సంఖ్య రోజురోజుకి పెచ్చరిల్లిపోతోందని తేలింది. ఈ వాయు కాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నివేదిక తేల్చింది. 
 
దేశవ్యాప్తంగా వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రతి ఏడాది 6,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని బాడీ బర్డెన్ నివేదిక తేల్చింది. ముఖ్యంగా కాలుష్యం బారిన పడి దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే మాత్రమే ప్రతి ఏడాది 30వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ నివేదిక షాక్ ఇచ్చే అంశాలను వెల్లడించింది. 
 
అలాగే ఏసీ, ఫ్రిజ్, కిరోసిన్ స్టవ్‌ నుంచి వెలువడే ఇంటిలోపలి కాలుష్యం ద్వారా ప్రతి ఏటా 15లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే పరిశోధన సంస్థ వెలువరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో 2015వ సంవత్సరం 600 మంది ప్రజలు వాతావరణ కాలుష్యంతో ప్రాణాలు కోల్పోయారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments