Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరిగిన ఎయిర్‌హోస్టెస్... 57 మందికి డిమోషన్... ఎక్కడ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (14:48 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ సంస్థకు చెందిన 57 మంది సిబ్బందికి డిమోషన్ ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టెస్‌లతో పాటు క్యాబిన్ క్రూలో పని చేసే సిబ్బంది ఉన్నారు. వీరు చేసిన నేరమేంటో తెలుసా? అధిక బరువు పెరగడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎయిర్ ఇండియా సంస్థలోని విమానాల్లో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌లతో పాటు ఇతర సిబ్బంది అధిక బరువు పెరిగారు. ఈ విషయాన్ని బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షల ద్వారా గుర్తించారు. ఇలాంటివారిని క్యాబిన్ క్రూ విభాగం నుంచి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశారు. దీనిపై ఆ సంస్థ అధికారులు స్పందిస్తూ అధిక బరువు కలిగిన వారిని గుర్తించి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశామని, తాము విధించిన గడువులోగా బరువు తగ్గకుంటే వీరిని శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీ విభాగానికి పరిమితం చేస్తామని తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments