Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరిగిన ఎయిర్‌హోస్టెస్... 57 మందికి డిమోషన్... ఎక్కడ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (14:48 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ సంస్థకు చెందిన 57 మంది సిబ్బందికి డిమోషన్ ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టెస్‌లతో పాటు క్యాబిన్ క్రూలో పని చేసే సిబ్బంది ఉన్నారు. వీరు చేసిన నేరమేంటో తెలుసా? అధిక బరువు పెరగడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎయిర్ ఇండియా సంస్థలోని విమానాల్లో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌లతో పాటు ఇతర సిబ్బంది అధిక బరువు పెరిగారు. ఈ విషయాన్ని బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షల ద్వారా గుర్తించారు. ఇలాంటివారిని క్యాబిన్ క్రూ విభాగం నుంచి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశారు. దీనిపై ఆ సంస్థ అధికారులు స్పందిస్తూ అధిక బరువు కలిగిన వారిని గుర్తించి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశామని, తాము విధించిన గడువులోగా బరువు తగ్గకుంటే వీరిని శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీ విభాగానికి పరిమితం చేస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments