Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం సీ-17 విమానాలు

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (22:33 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరయుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. క్షిపణిదాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్య ఉక్రెయిన్‌ ప్రజలపై విచరక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని ఇతర దేశాలకు చెందిన ప్రజలు తమతమ దేశాలకు తరలిపోతున్నారు.
 
ఈ క్రమంలోనే భారత పౌరులు, విద్యార్థులు స్వదేశానికి చేరుకునేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు తరలివెళుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతుంది. 
 
అయితే, ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో భారత వాయుసేనను రంగంలోకి దించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, సీ-17 విమానాల ద్వారా వారిని త్వరితగతిన స్వదేశానికి తీసుకుని రావాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ రక్షణ శాఖకు కీలక ఆదేశాలు జారీచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకునిపోయిన భారత పౌరులతోపాటు విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు వాయుసేనను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ పౌరులను స్వదేశానికి తరలించేందుకు సీ-17 విమానాలను పంపేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments