Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?

తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమం

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (11:29 IST)
తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.


దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 
 
రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలిలతకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర
మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయలలిత విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments