Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?

తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమం

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (11:29 IST)
తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.


దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 
 
రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలిలతకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర
మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయలలిత విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments