Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... తల్లి శవంపై కూర్చుని కుమారుడు అఘోర పూజ...

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో జీవించడం కర్తవ్యంగా భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంత

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (12:25 IST)
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో  జీవించడం కర్తవ్యంగా  భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ ఇష్టదేవతలకు ఆలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు. 
 
అందులో భాగంగా తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీప అరియమంగళంలో జై అఘోర కాళీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కాశీలో అఘోర శిక్షణ పొందిన మణికంఠన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఈ నెల 10వ తేదీన వార్షికోత్సవం ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో మణికంఠన్ తల్లి మృతి చెందింది. ‌ఆమె అంత్యక్రియలను అరియ మంగళం స్మశాన వాటికలో జరిపారు. ముందుగా ఆమె మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఇందులో అఘోరాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియల్లో అఘోరాగా మారిన కుమారుడు ఆమె శవంపై కూర్చుని పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments