Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవలు.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అఘోరా ఏం చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:21 IST)
అత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి మృతదేహంపై ఓ అఘోరా కూర్చొని పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే. దీంతో తీవ్రంగా కలత చెందిన మణికంఠన్ ఆదివారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మణికంఠన్‌కు చిన్ననాటి స్నేహితుడు తిరుచ్చికి చెందిన అఘోరా ఒకరు ఉన్నారు. ఈయనకు ఈ విషయం తెల్సింది. దీంతో ఆయన మరికొందరు అఘోరాలతో కలిసి సలూర్ వచ్చిన స్నేహితుడి మృతదేహంపై కూర్చొని పూజలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments