Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవలు.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అఘోరా ఏం చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:21 IST)
అత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి మృతదేహంపై ఓ అఘోరా కూర్చొని పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే. దీంతో తీవ్రంగా కలత చెందిన మణికంఠన్ ఆదివారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మణికంఠన్‌కు చిన్ననాటి స్నేహితుడు తిరుచ్చికి చెందిన అఘోరా ఒకరు ఉన్నారు. ఈయనకు ఈ విషయం తెల్సింది. దీంతో ఆయన మరికొందరు అఘోరాలతో కలిసి సలూర్ వచ్చిన స్నేహితుడి మృతదేహంపై కూర్చొని పూజలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments