Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవలు.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. అఘోరా ఏం చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:21 IST)
అత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి మృతదేహంపై ఓ అఘోరా కూర్చొని పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఓ అంబులెన్స్ డ్రైవర్. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే. దీంతో తీవ్రంగా కలత చెందిన మణికంఠన్ ఆదివారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మణికంఠన్‌కు చిన్ననాటి స్నేహితుడు తిరుచ్చికి చెందిన అఘోరా ఒకరు ఉన్నారు. ఈయనకు ఈ విషయం తెల్సింది. దీంతో ఆయన మరికొందరు అఘోరాలతో కలిసి సలూర్ వచ్చిన స్నేహితుడి మృతదేహంపై కూర్చొని పూజలు చేశారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments