Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన కుమారుడు.. కోడలికి రెండోళ్లి చేసిన మామ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (10:47 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తన కుమారుడు అకాల మరణం చెందడంతో వితంతువైన తన కోడలికి రెండో పెళ్లి చేశారు. తన కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఒంటరి జీవితం సాగిస్తున్న కోడలికి తండ్రి స్థానంలో నిలిచి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. 
 
ధమ్‍తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్ సాహు చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరూ వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. ఈయన పదేళ్ల క్రితం తన కుమారుడు కళ్యాణి సాహుకు పెళ్లి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు చందూలాల్ తనయుడు అనారోగ్యంతో మరణించడంతో యేడాదిన్నర వయస్సున్న కుమారుడితో తన కోడలు ఒంటరిగా జీవిస్తుంది. 
 
ఆమెను చూసి మనస్సు చలించిపోయిన చందూలాల్‌కు రెండో వివాహం చేసేందుకు తగిన వరుడుని స్వయంగా వెతికారు. ధమ్‍తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి ఆయనకు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా ఆయన భార్య కూడా గుండెపోటుతో చనిపోయింది.
 
అప్పటి నుంచి ఆయన తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇరు కుటుంబాల సభ్యులు వారికి వివాహం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ వివాహం ధమ్‌తరీ వింధ్యావాసిని ఆలయంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments