చిదంబరానికి జైలులో నిద్రపట్టట్లేదట...

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:18 IST)
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంకు ప్రత్యేక మంచం ఏర్పాటు చేయకపోవడంతో ఆయన జైలులో సరిగా నిద్రపోలేకపోయారు. 74 యేళ్ల వయసు ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వేరే మంచం అడిగారు. కానీ వైద్య సలహా లేకుండా అలా చేయలేమని అధికారులు చెప్పడం తో ఆయన అలాగే బల్లమంచంపై గడిపారు. సరిగా నిద్రపోలేదని, చికాకుగా, ఆందోళనగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని తొమ్మిదో వార్డులో ఏడో నెంబర్ గదిని చిదంబరంకు కేటాయించిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచిన ఆయన కాసేపు జైలు ఆవరణలోనే కొంతసేపు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఆధ్మాత్మిక గ్రంథాలను పఠించారు. వాటిలో ఎక్కువ భాగం తమిళం, ఇంగ్లీషుల్లో ఉన్నవే. అనంతరం పాలు, బ్రెడ్‌ తీసుకున్నారు. ఓట్స్‌తో చేసిన సంగటి (పారిడ్జ్‌)ను ఆయనకు బ్రేక్‌ఫా్‌స్టగా ఇచ్చారు. ఆ తర్వాత కాసేపు లైబ్రరీలో దినపత్రికలు చదివారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments