Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గోవధ : గ్రామస్తుల నిరసన

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (12:08 IST)
గోవధ నిషేధం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు గోవధ జరిగింది. ఇప్పటికే దాద్రీ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో మరోమారు గోవధ జరగడం గమనార్హం. ఆవును చంపారన్న ఆరోపణల నేపథ్యంలో అల్లరి మూకలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు యూపీలోని మైన్‌పురి జిల్లా కర్హాల్‌ ప్రాంతం నాగారియా గ్రామంలో ఓ ఆవును చంపారని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ... రోడ్డు రోకోకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై ఆందోళనకారులు దాడులకు దిగారు. వాహనాలను తగులబెట్టారు. 
 
పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ విజయ్‌ ప్రతాప్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రపాల్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. గ్రామంలో ఆవును చంపి.. చర్మాన్ని తొలగించి ఉందని చెప్పారు. ఆవును చంపిన వారి గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments