Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలం విమానాశ్రయానికి అబ్దుల్ కలాం పార్థివదేహం

Webdunia
బుధవారం, 29 జులై 2015 (08:11 IST)
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేర్చారు. అక్కడ నుంచి మధురైకు పంపుతారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసం నుంచి తరలించారు. 
 
పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి కలాం పార్ధివదేహాన్ని కాసేపట్లో తరలించనున్నారు. తమిళనాడులోని మధురై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కలాం పార్ధివదేహాన్ని రామేశ్వరానికి తరలించనున్నారు. 
 
అక్కడ ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్ధం అనుమతిస్తారు. గురువారం ఉదయం జరగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments