Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిరప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:09 IST)
ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అటాట్ ఇండియా తన గోవా కంపెనీలో తయారు చేసే యాంటాసిడ్ సిరప్ డైజీన్ జెల్‌కు సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. ఈ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. పింక్ రంగులో ఉండే ఈ మెడిసిన్‌ను వినియోగదారులు ఆగస్టు నెల ప్రారంభంలో కొనుగోలు చేసినపుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా ఘాటైన వాసన కలిగివున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
 
దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాట్ యాంటిసిడ్ డైజీన్ జైల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటిసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరుకుంటుంది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని దీనివల్ల రోగి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments