Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సిరప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త...

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (19:09 IST)
ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ అటాట్ ఇండియా తన గోవా కంపెనీలో తయారు చేసే యాంటాసిడ్ సిరప్ డైజీన్ జెల్‌కు సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. ఈ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించింది. పింక్ రంగులో ఉండే ఈ మెడిసిన్‌ను వినియోగదారులు ఆగస్టు నెల ప్రారంభంలో కొనుగోలు చేసినపుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా ఘాటైన వాసన కలిగివున్నట్టు రిపోర్టులు వచ్చాయి.
 
దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అబాట్ యాంటిసిడ్ డైజీన్ జైల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటిసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరుకుంటుంది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని దీనివల్ల రోగి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments