Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీగఢ్ మున్సిపల్ పోల్‌లో ఆప్ ఘన విజయం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:01 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఏకంగా 14 వార్డుల్లో ఇప్పటికే ఆప్ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 12 వార్డులు, శిరోవణి అకాలీదళ్ ఒక వార్డులో గెలిచింది. 
 
కాగా, పంజాబ్, హర్యానా రాజధాని అయిన చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఇందులో ఆప్ విజయభేరీ మోగించింది. 
 
కాగా, వచ్చేయేడాది జరుగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఒకటి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్ ఉంది. అందుకు తగిన విధంగా ఆప్ నేతలు పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments