Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:50 IST)
ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లాల్ గంజ్ పీఎస్ పరిధిలోని బటానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఇటీవల దాదాపు రూ.221 కోట్లు జమయ్యాయి.
 
ఈ విషయం నోటీసులు వచ్చే వరకూ అతనికి తెలియలేదు. కంగుతిన్న శివప్రసాద్ బ్యాంకులో విచారించారు. నిజమే అని తేలడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments