Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:50 IST)
ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లాల్ గంజ్ పీఎస్ పరిధిలోని బటానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఇటీవల దాదాపు రూ.221 కోట్లు జమయ్యాయి.
 
ఈ విషయం నోటీసులు వచ్చే వరకూ అతనికి తెలియలేదు. కంగుతిన్న శివప్రసాద్ బ్యాంకులో విచారించారు. నిజమే అని తేలడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments