Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కార్మికుడు.. ఎలాగంటే?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:50 IST)
ఓ కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లాల్ గంజ్ పీఎస్ పరిధిలోని బటానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఇటీవల దాదాపు రూ.221 కోట్లు జమయ్యాయి.
 
ఈ విషయం నోటీసులు వచ్చే వరకూ అతనికి తెలియలేదు. కంగుతిన్న శివప్రసాద్ బ్యాంకులో విచారించారు. నిజమే అని తేలడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments