Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కోరికెక్కువ.. నా మొగుడు డబ్బు చూస్తూ నిద్రపోతున్నాడు.. ఏం చెయ్యాలి?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (15:44 IST)
పెళ్ళి తరువాత మొగుడుతో సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగించాలని ఏ భార్య అయినా కలలు గంటుంది. పెళ్ళయిన కొన్ని జంటలు చనిపోయేంత వరకు కలిసి ఉంటే మరికొన్ని జంటలు అర్థాంతరంగా విడిపోతుంటారు. కుటుంబ కలహాలో, లేకుంటే మనస్ఫర్థలో ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ రెండుగా విడిపోతుంటారు. భార్యాభర్తలు విడిపోవడానికి సంసారంలో ఇద్దరూ ఎంజాయ్ చేయకపోవడం.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. 
 
కానీ ఒక వివాహిత తన వైవాహిత జీవితంలో ఎదుర్కొంటున్న బాధను సిగ్గు విడిచి చెప్పుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి అతి సమీపంలోని మారియమ్మన్ గ్రామమది. సరిగ్గా మూడు నెలల క్రితం మురుగన్, ఈశ్వరిలకు వివాహమైంది. ఈశ్వరిది స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నగరి. 
 
మురుగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించేవాడు. అయితే ఎప్పుడూ డబ్బు మీద ధ్యాసే. పెళ్ళయిన మూడునెలలు అవుతున్నా ఈశ్వరితో సంసారం చేసింది చాలా అరుదు. ఎప్పుడూ చూసినా స్థలం చూసేందుకు పార్టీ వచ్చింది వెళుతున్నానంటూ వెళ్ళిపోయేవాడు. అర్థరాత్రి దాటిన తరువాత ఇంటికి వచ్చి స్థలం అమ్మి వచ్చిన డబ్బును చూస్తూ నిద్రపోతున్నాడు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటోంది ఈశ్వరి. నా మొగుడిని మార్చాలంటే ఏం చేయాలని అక్కడి గ్రామ పెద్దలకు మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments