Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైలు... నిద్రపోతున్న మహిళపై మూత్రం పోశాడు...

బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్ర

Webdunia
సోమవారం, 30 మే 2016 (17:21 IST)
బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్రపోతున్న మహిళపై మూత్రం పోయడం ప్రారంభించాడు. 
 
దీనితో బిత్తరపోయి లేచిన ఆ మహిళ... ఓ వ్యక్తి తనపై మూత్రం పోయడాన్ని గమనించింది. పెద్దపెట్టున కేకలు వేయడంతో బోగీలోని వారంతా లేచారు. అంతే... మూత్రం పోస్తున్న సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. చెన్నై స్టేషను రాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments