Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?

Webdunia
శనివారం, 27 జులై 2019 (14:59 IST)
ఈమధ్య కాలంలో క్షణికావేశంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కేరళలో నెలరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఓ ఇంటి పెరట్లో శవమై కనిపించింది. పోలీసులు ఆ యువతిని రాఖీగా గుర్తించారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాఖీ జూన్ 21వ తేదీన ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది.
 
అలా వెళ్ళిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. అఖిల్ అనే యువకుడితో రాఖీ పలుమార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
 
అదే అఖిల్ ఇంటి పెరట్లో ఖననం చేసి రాఖీ శవం కనిపించింది. అఖిల్.. రాఖీలు ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సహజీవనం చేసి చివరకు పెళ్ళి చేసుకోమన్నందుకు అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments