Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?

Webdunia
శనివారం, 27 జులై 2019 (14:59 IST)
ఈమధ్య కాలంలో క్షణికావేశంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కేరళలో నెలరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఓ ఇంటి పెరట్లో శవమై కనిపించింది. పోలీసులు ఆ యువతిని రాఖీగా గుర్తించారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాఖీ జూన్ 21వ తేదీన ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది.
 
అలా వెళ్ళిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. అఖిల్ అనే యువకుడితో రాఖీ పలుమార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
 
అదే అఖిల్ ఇంటి పెరట్లో ఖననం చేసి రాఖీ శవం కనిపించింది. అఖిల్.. రాఖీలు ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సహజీవనం చేసి చివరకు పెళ్ళి చేసుకోమన్నందుకు అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments