Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:07 IST)
కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది. 
 
కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో శకుంతల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శకుంతల సోదరుడు సౌందరపాండియన్ ఇంటి వద్ద వసించే ఓ వ్యక్తితో శకుంతలకు వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం శకుంతల సోదరుడికి తెలియరావడంతో ఆమెను మందలించాడు. 
 
అయినా శకుంతలలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరపాండియన్.. శకుంతలతో గొడవకు దిగాడు. ఆపై కత్తితో ఆమెను నరికి చంపేశాడు. ఈ ఘటనలో శకుంత ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సౌందరపాండియన్‌ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments