Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:07 IST)
కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా అంటూ.. ఓ సోదరుడు తన చెల్లెలను హత్య చేసిన ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై, కీళప్పట్టి ప్రాంతానికి చెందిన మోహన్‌కు శకుంతలతో వివాహమైంది. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల బాబు, ఏడేళ్ల కుమార్తె వుంది. 
 
కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో శకుంతల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శకుంతల సోదరుడు సౌందరపాండియన్ ఇంటి వద్ద వసించే ఓ వ్యక్తితో శకుంతలకు వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయం శకుంతల సోదరుడికి తెలియరావడంతో ఆమెను మందలించాడు. 
 
అయినా శకుంతలలో మార్పు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సౌందరపాండియన్.. శకుంతలతో గొడవకు దిగాడు. ఆపై కత్తితో ఆమెను నరికి చంపేశాడు. ఈ ఘటనలో శకుంత ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న సౌందరపాండియన్‌ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments