Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చెప్తుంటే.. బంగారు గొలుసు కొట్టేశాడు.. (video)

సెల్వి
సోమవారం, 14 అక్టోబరు 2024 (19:51 IST)
woman
నవరాత్రుల సందర్భంగా గుడిలో కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుకుందామని వెళ్లిన ఆ మహిళకు చుక్కలు కనిపించాయి. కిటికీల పక్కన కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుతున్న ఆ మహిళపై చోరీ జరిగింది. 
 
బెంగళూరు - మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్‌లోని గణేష్ గుడిలో కిటికీ పక్క కూర్చొని శ్లోకాలు చదువుతున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఓ దొంగ కొట్టేశాడు.
 
బంగారు గొలుసు లాక్కెళ్లిన విషయం గమనించిన మహిళ లబోదిబోమంటూ విలపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments