Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చెప్తుంటే.. బంగారు గొలుసు కొట్టేశాడు.. (video)

సెల్వి
సోమవారం, 14 అక్టోబరు 2024 (19:51 IST)
woman
నవరాత్రుల సందర్భంగా గుడిలో కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుకుందామని వెళ్లిన ఆ మహిళకు చుక్కలు కనిపించాయి. కిటికీల పక్కన కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుతున్న ఆ మహిళపై చోరీ జరిగింది. 
 
బెంగళూరు - మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్‌లోని గణేష్ గుడిలో కిటికీ పక్క కూర్చొని శ్లోకాలు చదువుతున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఓ దొంగ కొట్టేశాడు.
 
బంగారు గొలుసు లాక్కెళ్లిన విషయం గమనించిన మహిళ లబోదిబోమంటూ విలపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments