Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీ నేర్చుకుంటుండగా కిడ్నాప్.. బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్కూటర్ నేర్చుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో ఎత్తుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు. ఈ అత్యాచార ఘటన నవంబర్ 30 సాయంత్రం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
బాధిత బాలిక స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె స్నేహితులు ఆమెతో వున్నారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తుండగా.. దుండగుల నుంచి ఆమెను కాపాడేందుకు స్నేహితులు ఎంతోగానో ప్రయత్నించారు. వారిని కూడా నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments