Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లస్ -1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (20:28 IST)
కేరళలోని తిరువనంతపురంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్లస్-1 విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని పెరుమదురైకి చెందిన మహ్మద్ జాసిర్ (26).. కొల్లంకు చెందిన ఓ ప్లస్ 1 విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
 
ఇద్దరూ తరచూ ఫోటోలు షేర్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. కొద్ది రోజుల క్రితం ఆ విద్యార్థినిని స్వయంగా కలిసి మాట్లాడారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. ఆపై విద్యార్థిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన జజీర్, అతని ముగ్గురు స్నేహితులు నౌబాల్, నియాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments