Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ డ్యూటీకి మందేసి.. లుంగీతో వచ్చిన డాక్టర్

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (09:46 IST)
పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేసిన అతడు బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఈ ఘటన తమిళనాడులోని, తిరువైయారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తిరువైయార్ ప్రభుత్వాసుపత్రిలో గత రెండు రోజుల క్రితం రాత్రి డ్యూటీకి వచ్చిన డాక్టర్ మహబూబ్ బాషా.. ఫూటుగా మందేసి వచ్చాడు.
 
ఆస్పత్రికి వచ్చిన అతడు నేరుగా బెడ్ మీద పడిపోయాడు. ఆ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి రావడంతో నర్సులు ఎంత లేపినా, లేవకపోవడానికి తోడు.. హ్యాపీగా లుంగీతో నిద్రపోయాడు. 
 
ఈ ఘటనపై డైరక్టరేట్‌కు సమాచారం అందించడం జరిగింది. ఆపై ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్లకు వేరు డాక్టర్ల నుంచి చికిత్స అందించడం జరిగింది. ఇంకా డ్యూటీ టైమ్‌లో తప్పతాగి హంగామా చేసిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments