Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కలిసి నడవడం విషం తాగినట్టుగా ఉన్నది : మెహబూబా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెల్సిందే. దీనిపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడపడం విషం తాగిన

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (12:04 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెల్సిందే. దీనిపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లుగానే ఉండేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
 
వాస్తవానికి బీజేపీతో పొత్తును తాను ముందే వ్యతిరేకించానని, కానీ.. తన తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ తన మాటను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో తాను దానిని కొనసాగించాల్సి వచ్చిందన్నారు. 
 
పీడీపీతో పొత్తును బీజేపీ గత జూన్‌లో తెగదెంపులు చేసుకోవడంతో అధికారాన్ని కోల్పోయిన మెహబూబా.. శనివారం పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన రెండేళ్లలోనూ జమ్మూకాశ్మీర్‌కు ఉన్న 370 ఆర్టికల్‌ జోలికి ఆ పార్టీ రాకుండా అడ్డుకోగలిగానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments