Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటోడితో ఉందని... కరెంటు వైరు బిగించి... చెల్లెల్ని చంపేసిన అన్న

Webdunia
మంగళవారం, 26 మే 2015 (08:43 IST)
తన చెల్లి పక్కింటి వ్యక్తితో చనువుగా ఉండడం అతనితో శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని ఓ అన్న భరించలేకపోయాడు. అలా వ్యవహరించవద్దని పలుమార్లు చెప్పి చూశాడు. అయినా ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆగ్రహించిన అన్న ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మీరట్ సమీపంలోని లీసా రే గేట్ ప్రాంతంలో నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండేది. దీంతో తాను తన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా సరే ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆమె అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
 
అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments