Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ 'స్వచ్ఛ' పిలుపు... సముద్రపు ఒడ్డున పిల్లాడు..(ఫోటో)

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (19:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో పిల్లలు నుంచి పెద్దల వరకూ మంచి స్పందన లభిస్తోంది. నరేంద్ర మోడీ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో అందరూ స్వచ్చ భారత్‌లో పాల్గొనాలని ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019 నాటికి సాకారం చేయాలని కోరారు. 
 
ఇంటికి ఆటోలో వెళ్లే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో అరుణ గ్రహానికి వెళ్లగలిగామనీ, అలాంటిది మన దేశాన్ని మనం క్లీన్ గా ఉంచుకోలేమా అంటూ ప్రశ్నించారు. మోడీ పిలుపుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. సినీ నటులు అమీర్, ప్రియాంక ఇప్పటికే తాము సిద్ధమని ట్వీట్ చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments