Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లాసంగా వున్నందుకు రూ.500 అడిగిన మహిళ.. చేతిలో వున్నదేమో రూ.60?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:55 IST)
ఆ మహిళతో పడకసుఖం పంచుకున్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. అయితే ఆ మహిళ అతడి వద్ద రూ.500లు అడిగింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన ఆ వ్యక్తి రాళ్లతోనే మహిళను కొట్టి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విలుప్పురం సౌత్ రైల్వే కాలనీకి చెందిన ఓ భవనంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఎవరో ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద జరిపిన విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన మహిళతో ఉల్లాసంగా గడిపానని.. ఆమె భిక్షురాలని చెప్పాడు. 
 
కానీ సదరు మహిళ ఉల్లాసంగా ఉన్నందుకు ఐదు వందల రూపాయలు అడిగిందని.. తన వద్ద 50 రూపాయలు మాత్రమే వుందని చెప్పినా పట్టించుకోకుండా గొడవకు దిగిందని చెప్పాడు. చివరికి ఆవేశంలో ఆమె రాళ్లతో కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments