Webdunia - Bharat's app for daily news and videos

Install App

50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న పదేళ్ల బాలిక

సెల్వి
శుక్రవారం, 5 జనవరి 2024 (12:42 IST)
Kerala Girl
కేరళకు చెందిన పదేళ్ల బాలిక 50వ సారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనుంది. 50వ సారిగా కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునే ఆ బాలికకు అయ్యప్ప భక్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన అభిలాష్ మనీ కుమార్తె అతిథి.. తన 9 నెలల ప్రాయం నుంచే తండ్రితో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఆపై మాసపూజ, మండలపూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి మూడుసార్లుగా.. ఆ బాలిక పదేళ్ల వయస్సులో 50వ సారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. 
 
అతిధి నాలుగో తరగతి చదువుతోంది. తన తండ్రిలో 50వ సారిగా ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్తున్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments