Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో పానీపూరి ఆరగించి 97 మంది చిన్నారులకు అస్వస్థత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి ఆరగించి 97మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ పానీపూరీలు ఆరగించిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో వీరందరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
రాష్ట్రంలోని సింగర్ పూర్ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, ఈ జాతరకు వచ్చిన చిన్నారులు కొంతమంది చిరుతిండిగా పానీపూరీ ఆరగించారని వారంతా రాత్రి 7.30 గంటల సమయంలో వాంతులు విరేచనాలు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కారణంగానే ఇది జరిగిందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments