Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో పానీపూరి ఆరగించి 97 మంది చిన్నారులకు అస్వస్థత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి ఆరగించి 97మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ పానీపూరీలు ఆరగించిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో వీరందరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
రాష్ట్రంలోని సింగర్ పూర్ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, ఈ జాతరకు వచ్చిన చిన్నారులు కొంతమంది చిరుతిండిగా పానీపూరీ ఆరగించారని వారంతా రాత్రి 7.30 గంటల సమయంలో వాంతులు విరేచనాలు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కారణంగానే ఇది జరిగిందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments