Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో పానీపూరి ఆరగించి 97 మంది చిన్నారులకు అస్వస్థత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి ఆరగించి 97మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ పానీపూరీలు ఆరగించిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో వీరందరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
రాష్ట్రంలోని సింగర్ పూర్ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, ఈ జాతరకు వచ్చిన చిన్నారులు కొంతమంది చిరుతిండిగా పానీపూరీ ఆరగించారని వారంతా రాత్రి 7.30 గంటల సమయంలో వాంతులు విరేచనాలు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కారణంగానే ఇది జరిగిందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments