Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామక్కల్: బర్గర్ తిని వాంతులు చేసుకున్న బాలుడు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (13:03 IST)
తమిళనాడు, నామక్కల్‌లో ఓ హోటల్‌లో సెప్టెంబర్ 10వతేదీన షవర్మా, గ్రిల్ చికెన్ తిన్న 14 ఏళ్ల విద్యార్థిని కలైయరసి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా 43మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళనాడు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 
 
అంతేగాకుండా నామకల్ జిల్లా అంతటా షవర్మా విక్రయించడానికి నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హోటల్ వద్ద బర్గర్ తిన్న 18 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో షాక్‌కు గురైన అతని తల్లిదండ్రులు నామక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో ఎనిమిది మంది కూడా వాంతులు, తల తిరగడంతో ఆస్పత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లిపై క్లారిటీ.. వరుడు ఆయనేనా?

మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

ఆలియా భ‌ట్, వేదాంత్ రైనా జిగ్రా ట్రైలర్ అద్భుతం : రామ్ చరణ్, నన్ను కదిలించింది : రానా ద‌గ్గుబాటి

ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కెఎస్ రామారావు విజయం

మల్లిక్ తేజ్‌పై కేసు.. నాపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments