Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినెల రోజులు కాలేదు.. శిశువు కడుపులో 8 పిండాలు

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (11:53 IST)
పుట్టినెల రోజులు కూడా ఆ శిశువు కడుపులో 8 పిండాలు వున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలో చోటుచేసుకుంది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింతే కాదు.. అరుదైన ఘటనగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓమహిళ ఓ పాప జన్మనిచ్చింది. 
 
ప్రసవం తరువాత డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన తరువాత బిడ్డ పదే పదే ఏడుస్తుండటంతో తల్లిదండ్రులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అప్పటికి పాప పుట్టి 21 రోజులు అయ్యింది. 
 
పాపను పరీక్షించిన డాక్టర్లు కడుపునొప్పి అని గుర్తించారు. వెంటనే పరీక్షలు చేశారు. సీటీ స్కాన్ నిర్వహించిన డాక్టరు శిశువు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. ఆ తరువాత హాస్పిటల్ లోనే 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు.
 
ఈ క్రమంలో నవంబర్ 1న కణితులు తొలగించేందుకు సీనియర్ డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకవుతున్నారు. అయితే కణితులు సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. అంతే సీనియర్ డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అలా గంటన్నరపాటు ఆపరేషన్ చేసి ఆ పిండాలను తొలగించారు.
 
శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా డాక్టర్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments