Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:41 IST)
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆలయంలో వున్న సంపదను కొందరు బడా నేతలు ఆలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా సాక్షాత్తూ ఆ అనంతపద్మనాభుని నామంలో వుండే వజ్రాల్లో 8 వజ్రాలు చోరీకి గురైనట్లు కనుగొన్నారు. విషయాన్ని గమనించిన వెంటనే స్వామి అర్చకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దానితో దర్యాప్తు మొదలైంది. మరోవైపు లక్షల కోట్లు విలువ చేసే స్వామి సంపదను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ కమిటీని నియమించి స్వామివారి సంపదపై కన్నేసి వుంచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments