కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలు అప్

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (11:48 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెరగనున్నాయి. దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండోసారి శాలరీల పెంపు శుభవార్తను కేంద్రం నుంచి వినబోతున్నట్లు తెలిసింది. అదే నిజమైతే... 7వ పే కమిషన్ ప్రతిపాదనల ప్రకారం... ఈ జీతాల పెంపు ఉండనుంది. రిపోర్టు ప్రకారం... ఈ నెలాఖరున 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన శాలరీల ప్రకారం జీతాలు పొందనున్నారు. 
 
నెక్ట్స్ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జీతాల పెంపు అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ఏడో పే కమిషన్ ప్రకారం... ఇండియన్ రైల్వేస్‌లోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ కూడా... రూ.21,000 వరకూ శాలరీల పెంపును పొందనున్నట్లు తెలిసింది. ప్రమోషన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమ మినిమం శాలరీలను రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ.18,000 పొందుతున్నారు. ఫిట్‌మెంట్ కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో... రైల్వే శాఖ పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments