Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం.. తల్లితో కలిసి నిద్రపోతున్న బాలికపై సామూహిక అత్యాచారం..

గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే

Webdunia
శనివారం, 27 మే 2017 (12:52 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ట్రాన్స్ యమునా రీజియన్ పరిధిలోని అమరేహ బుదవాన్ గ్రామంలో ఏడేళ్ల బాలిక తల్లితో కలిసి నిద్రపోతుంది. 
 
ఉన్నట్టుండి.. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గ్రామస్థులు చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం