Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సత్వర టెస్టుల కోసం 7 లక్షల కిట్లు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:13 IST)
కరోనా నిర్ధారణ కోసం త్వరితగతిన టెస్టులు నిర్వహించేందుకు మరిన్ని కిట్లు తెప్పించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) నిర్ణయించింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లను తెప్పించనున్నట్లు స్పష్టం చేసింది.

మరో రెండు రోజుల్లోనే అవి ఆయా కేంద్రాలకు అందనున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా బాధితుల సంఖ్య 4000 వేలు దాటింది. అయితే.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయి. రోజూ 10 వేలకు మించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ శుభవార్త చెప్పింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లకు ఆర్డరిచ్చామని.. ఏప్రిల్​ 8కల్లా వస్తాయని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూసిన హాట్​స్పాట్​లోనే వీటిని ఎక్కువగా వినియోగించనున్నారు. బుధవారం నాటికి ఐసీఎంఆర్​కు సుమారు 7 లక్షల రాపిడ్​ కరోనా యాంటీబాడీ పరీక్ష కిట్లు అందనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments