Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు : తొలి దశలో 60.17 శాతం పోలింగ్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:48 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 60.17 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 
 
అయితే, ఘజియాబాద్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, తొలి దశ పోలింగ్‌లో మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 73 మంది మహిళలు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments