Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కుర్లాలో బస్సు బీభత్సం - ఆరుగురు మృతి - 49 మందికి గాయాలు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:15 IST)
ముంబై మహానగరంలోని కుర్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగని ఆ బస్సు అపార్టుమెంట్ గేట్లను ఢీకొట్టి సెల్లార్‌లోకి దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి బయలుదేరింది. ఈ బస్సు వేగంగా వెళుతు అదుపుతప్పడంతో ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లతో పాటు రోడ్డుపై నడిచివెళుతున్న పాదాచారులను కూడా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments