Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 నగరాల్లో 5జీ సేవలు.. గుజరాత్‌లో మాత్రం 33 నగరాలకు..?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (22:54 IST)
భారతదేశంలోని 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ముఖ్యంగా గుజరాత్‌లో 33 నగరాలకు 5జీ సేవలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్ర నుండి 3 నగరాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుండి 2 నగరాలు ఉన్నాయి. 
 
అలాగే, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అస్సాం, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్క నగరంలో 5Gసేవలు ప్రారంభం అయ్యాయి.
 
అక్టోబర్ 1న భారతదేశంలో 5Gసేవలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నాటికి, 14 రాష్ట్రాలు/యూటీలలోని 50 నగరాల్లో 5Gసేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో త్వరలో 5జీ సర్వీస్ అందుబాటులోకి రానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments