Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో బాలికపై అత్యాచారం- వేధింపులు.. 51మంది బాలికలకు విముక్తి

దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మహిళలపై అఘాయిత్యాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ మదర్సాలో లైంగిక వేధింపు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (14:06 IST)
దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మహిళలపై అఘాయిత్యాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ మదర్సాలో లైంగిక వేధింపుల బారి నుంచి 51 మంది బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు.
 
మహిళలపై వయోబేధం లేకుండా లైంగిక వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో మదర్సాల్లోని బాలికలపై వేధింపులకు గురిచేసిన మదర్సా కన్వీనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్నోలోని మదర్సా విద్యా సంస్థ కన్యీనర్ తయ్యబ్ జియా తనపై అత్యచారానికి పాల్పడటమే కాకుండా.. హింసించినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 51 మంది విద్యార్థినులకు కాపాడారు. 
 
యూపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 126 మంది బాలికలు ఉండగా, వీరిలో ఏడుగురు బాలికలు కన్వీనర్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు, అత్యాచారయత్నంపై ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం