Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:32 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి కామాంధుడి చర్యకు బలైపోయింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు. 
 
సరదాగా ఆడుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐదేళ్ల చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టు మార్టంకు బాలిక మృతదేహాన్ని తరలించారు.
 
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మద్ నగర్ జిల్లా దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments