Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ బాలుడి మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:32 IST)
కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడని, ప్రైవేట్ ఆసుపత్రిని కుటుంబ సభ్యులు నిందించారు. పాతనంతిట్ట (కేరళ)లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడు మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆరోపించారు. అతడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
 
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలలో ఆడుకుంటూ బాలుడు పడిపోయాడు. ఫ్రాక్చర్ అయిన చేతిని సరిగ్గా అమర్చడానికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 
 
"ఇది ఒక చిన్న డిస్‌లోకేషన్ మాత్రమే, కానీ మత్తుమందు ఇవ్వడం ద్వారా చేయి అమర్చవచ్చు అని ఆసుపత్రి అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ మరణించాడని.. బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments