Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానిత ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 జులై 2023 (16:21 IST)
బెంగళూరులో అనుమానిత ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. అరెస్ట్‌ అయిన వారిని జునైద్‌, సోహైల్‌, ముదాసిర్‌, ఉమర్‌, జాహిద్‌గా గుర్తించారు. 
 
వీరి నుంచి సెల్‌ ఫోన్లు, పేలుడు పదార్థాలతోపాటు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరు ఉగ్రవాదుల పరిచయంతో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments