Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ య

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే ప్రధాన కారకులని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి దేశ ప్రజల నడ్డి విరిచారనీ, ఇప్పుడా కోపాన్ని ప్రజలు తీర్చుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అమిత్ షాకు డబ్బులు తప్ప ఇంకేమీ పట్టదనీ, అసలు ఆయన రాజకీయ నాయకుడేనా అంటూ ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు తప్ప అమిత్ షా ఇక దేని గురించి పట్టించుకోరని లాలూ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments