Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (08:06 IST)
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మధ్యప్రదేశ్కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా,నేపాల్కు చెందిన ఆకాశ్ ఘోలు, ప్రేమ్ లు వివిధ కేసులలో నాగ్ పూర్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ జైలుకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి ఈ  ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. సరిగ్గా అర్థరాత్రి దాటకా 2 నుంచి 4గంటల ప్రాంతంలో వారు జైలులో నుంచి తప్పించుకున్నారు. 
 
వీరిలో ముగ్గురిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం యాక్ట్ కింద కేసులు నమోదై ఉన్నాయి. మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, దొంగతనం కేసులు ఉన్నాయి. మరో ఇద్దరు మాత్రం అని గుర్తించారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురిపై 425 సెక్షన్(ఆయుధాల చట్టం), 392 సెక్షన్ (దొంగతనం) కింద కేసులు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments