Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. కాశ్మీరేతరులే టార్గెట్‌.. 15 రోజుల్లో 11 మంది మృతి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:41 IST)
కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. కాశ్మీరేతరులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. మంగళవారం పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అగస్టు ఐదో తేదీ నుంచి కాశ్మీరేతలరుపై దాడులు చేయడం ఇది ఏడోసారి. గత 15 రోజుల్లో 11 మంది కాశ్మీరేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపారు.
 
మంగళవారం కాశ్మీరేతరులైన ఐదుగురు కూలీలను కుల్గామ్‌ జిల్లాలోని కాట్రాసులో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రంగా గాయాలైనాయి. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముర్షిదాబాద్‌ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 
 
మొత్తం తొమ్మిది మంది కూలీలు వారి షెడ్‌లో ఉండగా ఉగ్రవాదులు వాళ్లని బయటకు లాగి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. వీరంతా భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం నాడు అనంతనాగ్‌ జిల్లాలో కాశ్మీరేతరుడైన ఒక ట్రక్‌ డ్రైవర్‌ను కాల్చి చంపారు. అంతకు ముందు వేర్వేరుచోట్ల మరో ముగ్గురు ట్రక్‌ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments