Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరినొకరు కాపాడేయత్నం... నీట మునిగి ఐదుగురు టీనేజర్లు మృతి

Webdunia
ఆదివారం, 14 మే 2023 (13:17 IST)
గుజరాత్ రాష్ట్రంలోని బోతాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నీట మునిగిన తమ స్నేహితుడిని రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు టీనేజర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణసాగర్ లేక్‌లోకి దిగి ప్రమాదంలో పడిన ఇద్దరు టీనేజర్లను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తూ ఈ ముగ్గురూ మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో మునిగేందుకు ఐదుగురు టీనేజర్లు వెళ్లారు. వారిలో ఇద్దరు తొలుత నీటిలో దిగి మునిగిపోతుండటంతో మరో ముగ్గురు వారిని రక్షించేందుకు నీటిలో దిగారు. వీరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 16 నుంచి 17 యేళ్ల వారేనని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ కిషోర్ బలోలియా మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ వారు కూడా మరణించారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments