Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

సెల్వి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (13:34 IST)
బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదైనాయి. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. కోల్‌కతాకు నైరుతి దిశగా 109 కిలోమీటర్లు, ఒడిశాకు ఈశాన్యంగా 175 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయ్యింది. 
 
తొలుత సునామీ హెచ్చరికలు వస్తాయని భావించినా, అధికారికంగా అలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు. 
 
మత్స్యకారులు సముద్రం ముందుకు రావడం వల్ల ఆందోళన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలపై ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments