Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో భారీ వర్షాలు.. 43మంది మృతి.. రూ.4లక్షల నష్టపరిహారం

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (12:55 IST)
కేరళను రుతుపవనాలు తాకిన వేళ.. భారీ వర్షాలు 43మందిని పొట్టనబెట్టుకుంది. యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ం కారణంగా ఆదివారం 43మంది ప్రాణాలు కోల్పోయారు. 43మంది మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
 
ఈ క్రమంలో యూపీలోని ఉన్నావ్‌లో 8 మంది, కనౌజ్లో ఐదుగురు మృతి చెందారు. వర్షం ధాటికి లఖ్నవూలో ఓ ఇల్లు నేలమట్టమై ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుసుంభి ప్రాంతంలోనూ ఇల్లు కూలి 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. రాగల 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 50- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments