Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుందామనుకుని చెరువులో దిగారు.. ఆ ముగ్గురు ఏమైయ్యారు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:47 IST)
సెల్ఫీ తీసుకుందామని వచ్చాడు.. చివరికి ఆ సెల్ఫీయే అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు అతనితో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఒకే కళాశాలలో చదువుతున్నారు. జాతీయ సేవ పథకం వాలంటీర్లుగా సేవలందించేవారు.
 
పూర్ణచంద్ర, ముహ్మద్ ముర్తుజా, శశాంక్ అనే ఈ ముగ్గురూ జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గొనేందుకు నేలమంగళ తాలూకా దొబ్బేస్ పేటకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ శిబిరం చివరిరోజు సందర్భంగా హలెంజిగల్ చెరువు వద్ద సెల్ఫీలు దిగాలనుకున్నారు. అయితే ముందుగా పూర్ణచంద్ర మెుదట సెల్ఫీ తీసుకుంటానని ఆ చెరువులో దిగాడు.
 
అప్పుడు అతను సెల్ఫీ తీస్తూ చెరువులో మునిగిపోయాడు. అతనిని రక్షించేందుకు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా నీటిలో దిగారు. కానీ చివరికి ముగ్గురు స్నేహితులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు ఆ చెరువు వద్ద గల దేవాలయాన్ని శుభ్రం చేసేందుకు కళాశాల ద్వారా ఇక్కడి వచ్చారు. కానీ, ఈ సెల్ఫీ క్రేజులో పడి నీళ్లలో మునిగిపోయారని ఎస్పీ మల్లికార్జున చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments