Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుందామనుకుని చెరువులో దిగారు.. ఆ ముగ్గురు ఏమైయ్యారు..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:47 IST)
సెల్ఫీ తీసుకుందామని వచ్చాడు.. చివరికి ఆ సెల్ఫీయే అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునేటప్పుడు అతనితో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఒకే కళాశాలలో చదువుతున్నారు. జాతీయ సేవ పథకం వాలంటీర్లుగా సేవలందించేవారు.
 
పూర్ణచంద్ర, ముహ్మద్ ముర్తుజా, శశాంక్ అనే ఈ ముగ్గురూ జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గొనేందుకు నేలమంగళ తాలూకా దొబ్బేస్ పేటకు వచ్చారు. ఎన్ఎస్ఎస్ శిబిరం చివరిరోజు సందర్భంగా హలెంజిగల్ చెరువు వద్ద సెల్ఫీలు దిగాలనుకున్నారు. అయితే ముందుగా పూర్ణచంద్ర మెుదట సెల్ఫీ తీసుకుంటానని ఆ చెరువులో దిగాడు.
 
అప్పుడు అతను సెల్ఫీ తీస్తూ చెరువులో మునిగిపోయాడు. అతనిని రక్షించేందుకు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా నీటిలో దిగారు. కానీ చివరికి ముగ్గురు స్నేహితులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు ఆ చెరువు వద్ద గల దేవాలయాన్ని శుభ్రం చేసేందుకు కళాశాల ద్వారా ఇక్కడి వచ్చారు. కానీ, ఈ సెల్ఫీ క్రేజులో పడి నీళ్లలో మునిగిపోయారని ఎస్పీ మల్లికార్జున చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments