Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (09:31 IST)
కేరళ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ దళిత విద్యార్థి అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19)పై ఇటీవల ఎర్నాకుళంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెల్సిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతో పాటు ఆటో డ్రైవర్ మంగళవారం అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం